ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించబడుతుంది . సవ్యసాచి తో డైరెక్టర్ కొంత నిరాశ లో ఉన్నాడు . ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని కార్తికేయ-2 కథతో మన ముందుకి వస్తున్నాడు .
నేను మరియు నిఖిల్ కాంబినేషన్ లో ఈ సినిమా మొదటి పార్ట్ కంటే ఎక్కువ విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను అని దర్శకుడు చందు మొండేటి తెలియచేసాడు . ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంలో టి .జి. విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు . ఈ సినిమా నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి . ఈ సినిమా లో నటించే ఇతర నటీ నటుల వివరాలు త్వరలో తెలియనున్నాయి .
No comments:
Post a Comment